Wednesday, April 24, 2024

TSRTC Free Bus: రాజన్న జాతరకు ఉచిత బస్సు సదుపాయం

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పొటెత్తుతున్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేములవాడకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా మినీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మొత్తం 14 మిని బస్సులు ఏర్పాటు చేసామని.. వాటిలో వేములవాడకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంటుందని ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement