Saturday, May 11, 2024

మానేరు నదిపై ఇసుక రీచ్: మావోయిస్టుల గట్టి హెచ్చరిక

ఇసుక రీచ్ లపై మావోయిస్టులు గట్టిగా స్పందించారు. జె ఎమ్ డబ్ల్యూ సి కార్యదర్శి వెంకటేష్ ఈ మేర పత్రిక ప్రకటన విడుదల చేసారు. మానేరు తీరంలోని ఇసుకను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో, చెక్ డ్యామ్ ల పేరుతో అబద్ధపు నివేదికలు ఇచ్చి కోటి 34 లక్ష 40 వెల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు సిద్ధమైనరని ప్రజలు ప్రతిఘటించాలని ఆ లేఖలో పిలుపు నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement