Tuesday, May 7, 2024

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్నారు. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సోదరీ సోదరుమణులారా.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించిన విషయం తెలసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement