Friday, April 26, 2024

ప్ర‌ధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన బంగ్లాదేశ్ ప్ర‌ధాని

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని థ్యాంక్స్​ చెప్పారు. ఆపరేషన్​ గంగలో భాగంగా ఉక్రెయిన్​ నుంచి బంగ్లాదేశ్​కు చెందిన 9 మందిని తీసుకొచ్చింది కేంద్రం. నేపాల్​, ట్యునీషియాకు చెందిన మరికొందరిని కూడా ప్రత్యేక విమానాల్లో కేంద్రం తీసుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement