Monday, April 29, 2024

వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం… సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ప్రధాని మోడీ.. వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. వేధిక పైనుంచి అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement