Saturday, May 4, 2024

అధికారం వస్తుంది.. పోతుంది.. ఉద్దవ్ ఠాక్రే

అధికారం వస్తుంది.. పోతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. సీఎంగా రాజీనామా చేశాక ఉద్దవ్ ఠాక్రే తొలిసారిగా శివసేన భవన్ కు వచ్చారు. పార్టీ కార్యకర్తలతో శివసేన భవన్ లో ఉద్దవ్ ఠాక్రే భేటీ అయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నా సొంత మనుషులే వెన్నుపోటు పొడిచారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ముంబై పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్నారు. మహారాష్ట్రను మా నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement