Thursday, May 2, 2024

కాంగ్రెస్ నేతలనే పోలీసులు అడ్డుకుంటున్నారు..: రేవంత్ రెడ్డి

జాతీయ రహదారులపై టీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపితే పోలీసులు అడ్డు చెప్పలేదని.. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిస్తే మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement