Friday, April 26, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

వాహనదారులకు అయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న చమరులు ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర 23 పైసలు.. డీజిల్​పై 30 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.89కు చేరగా.. డీజిల్​ ధర రూ.90.18కు పెరిగింది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.105.96 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్​ ధర రూ.98.35కి చేరింది.

ఇది కూడా చదవండి: నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావా? : పవన్ కు కొడాలి నాని సవాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement