Friday, May 3, 2024

HYD: సంతోష్ నగర్ లో NIA సోదాలు

హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య హత్య కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బిహార్ కు చెందిన ఆశ్రఫ్ ను ఎన్ఐఏ అధికారులు విచారించారు. హత్య కేసు నిందితుల సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14వతేదీన జైపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement