Thursday, April 18, 2024

నిజామాబాద్ లో ఉగ్ర కలకలం.. పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్…

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. పీఎఫ్ఐ ట్రైన‌ర్ ఖాద‌ర్ అరెస్ట్‌తో కుట్ర బయటపడింది. పీఎప్ఐ ట్రైనింగ్ పేరుతో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోన‌గ‌ర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తుండగా… పోలీసులు భ‌గ్నం చేశారు. శిక్ష‌ణలో జ‌గిత్యాల, హైదరాబాద్, క‌ర్నూలు, నెల్లూరు, క‌డ‌పకు చెందిన యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మ‌ర‌ణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement