Sunday, April 28, 2024

సైబర్​ సేఫ్టీ, సైబర్​ సెక్యూరిటీ అంశంపై జాతీయ సదస్సు.. పాల్గొన్న డీజీపీ మహేందర్​రెడ్డి

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​లో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, ఐజీ రాజేష్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ హోమ్ శాఖ డైరెక్టర్ అధికారి పౌసమి బసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నిరోధంపై అవగాహన పోస్టర్లను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement