Tuesday, April 30, 2024

Breaking: విద్యార్థుల కోసం మోడీ కీల‌క ఆదేశాలు : రంగంలోకి ఎయిర్ ఫోర్స్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల‌ను ఇండియాకు ఇండియాకు త‌ర‌లించేందుకు ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల త‌ర‌లింపును వేగ‌వంతం చేయాల‌ని ఎయిర్ ఫోర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. సీ-17 గ్లోబ‌ల్ మాస్ట‌ర్ విమానాల్లో విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement