రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లిన మంత్రి సబితారెడ్డి గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కామన్ రిక్రూట్ మెంట్ బిల్లుపై గవర్నర్ కు ఉన్న అభ్యంతరాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వనున్నారు. అలాగే అధ్యాపకులు, సిబ్బంది నియామకాల్లో ఎలాంటి విధానాలు అవలంభిస్తారనే పలు అంశాలపై గవర్నర్, సబితా ఇంద్రారెడ్డి చర్చించే అవకాశముంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement