Monday, April 29, 2024

Covid-19: కేంద్ర మంత్రి జైశంకర్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement