Sunday, April 28, 2024

క‌రోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ గ‌త‌ ఐదు రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే మంత్రి కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ గా నిర్థారణ అయింది. దీంతో మంగళవారం నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement