హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్ల వ్యవహారు తీరు శృతి మించుతోంది. ముషీరాబాద్ లో విధుల్లో ఉన్న పోలీసులను ఓ కార్పొరేటర్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాతబస్తీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ జులుం చేశాడు. వివచారణకొచ్చిన పోలీసులపై కార్పొరేటర్ సొహైల్ ఖాద్రీ రెచ్చిపోయాడు. ఎందుకొచ్చావని ఎస్ఐని ప్రశ్నించాడు. డయల్ 100కి ఫిర్యాదు చేసిన యునానీ ఆస్పత్రికి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. యునానీ ఆస్పత్రి దగ్గర వాహనాల పార్కింగ్ తో ఇబ్బందులు ఎదురైయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement