Monday, May 6, 2024

Viral: హైటెన్షన్ విద్యుత్ వైర్లపై వ్యక్తి ఏం చేస్తున్నాడు?

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మొరంచపల్లె వద్ద నూతన హై టెన్షన్ విద్యుత్ స్తంభాల వద్ద పనులు జరుగుతున్నాయి. సుమారు 100 మీటర్ల ఎత్తున కేబుల్ వైర్ పై సిబ్బంది నడుస్తున్న దృశ్యంను అటువైపుగా వెళ్తున్నవారి ఆకర్షిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ దృశ్యం ప్రభ న్యూస్ కెమెరాకు చిక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement