గుంటూరు జిల్లా కంచర్లపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. దుండగుడు కత్తులతో నరికి చంపాడు. మృతుడు రబ్బానీసాహెబ్ గా గుర్తించారు. ఆటోలో వెళ్తుండగా అడ్డుకొని హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement