Thursday, April 25, 2024

తెలుగు రాష్ట్రాల్లోని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల్లో – ఐటీ సోదాలు – భారీగా నగదు సీజ్

తెలుగు రాష్ట్రాల్లోని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల్లో ఆదాయ‌ప‌న్ను శాఖా అధికారులు సోదాలు చేప‌ట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల్లో ఇన్ క‌మ్ ట్యాక్స్ శాఖా అధికారులు సోదాలు నిర్వ‌హించారు. క‌ర్నూల్ , అనంత‌పురం, హైద‌రాబాద్ ల‌లో ఐటీ దాడులు చేశారు. కాగా నవ్య, రాగ మయూరి డెవలపర్స్, స్కంధాన్షి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో సోదాలు నిర్వహించారు. నవ్య డెవలపర్స్ లో పెద్ద మొత్తంలో న‌గ‌దుని స్వాధీనం చేసుకొన్న‌ట్లు తెలుస్తోంది. స్కంధాన్షి, రాగమయూరిలో కూడా భారీగా నగదు సీజ్ చేశారని స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement