Sunday, May 19, 2024

నేడు కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

మంత్రి కేటీఆర్ నేడు క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌టించనున్నారు. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11:00 గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి చేరుకుంటారు. మానేరు వంతెన పై మిషన్ భ‌గీర‌థ వాటర్ పైలాన్ ను ప్రారంభిస్తారు. 24 గంట‌ల పాటు మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డానికి రూ. 410 కోట్ల నిధుల‌తో మానేరు రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. చొప్పదండిలోని సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement