Thursday, May 16, 2024

మంత్రి కెటిఆర్ సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న – LIVE

సిరిసిల్లా – బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన‌లో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , , వ్యవసాయ శాఖ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,జిల్లా ఎమ్మెల్యేలు , అధికారులు పాల్గొంటున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు.

పర్యటన షెడ్యూల్ ..-
-సిరిసిల్ల నియోజకవర్గం, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకుంటారు.
ఉదయం 10 గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభిస్తారు.
ఉదయం 10గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

https://youtu.be/CjCa6daM3fo
Advertisement

తాజా వార్తలు

Advertisement