Friday, May 17, 2024

ప్రశాంత్ కిషోర్ ప్రకటన వెనుక కేసీఆర్ : కోదండరామ్ 

రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటినపై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పీకేను కేసీఆర్ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ, పీకే పెట్టబోయే పార్టీ రెండూ ఒకటేననే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement