Sunday, May 5, 2024

సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం..

భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ డీవై చంద్రచూడ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా రెండేళ్ల పాటు సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement