Sunday, April 28, 2024

Maharashtra: కారును ఢీకొన్న జీపు.. నలుగురు మృతి

కారును జీపు ఢీకొన్న ప్రమాదం నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 9మందికి గాయాలైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. కారును జీపు ఢీకొనగా.. నలుగురు మృతిచెందడంతో పాటు 9మందికి గాయాలు కావడంతో.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement