Thursday, May 2, 2024

జపాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 126 మందికి గాయాలు

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కాగా, భూకంపం వల్ల నలుగురు మరణించగా, 126 మందికిపైగా గాయపడ్డారు.  అధికారులు వెల్లడించారు. ఫుకుషిమా నగరంలోని పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్లు పగుళ్లు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement