Thursday, May 9, 2024

IPL: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్.. హర్ ప్రీత్ సింగ్ రనౌట్

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 43 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ హర్ ప్రీత్ సింగ్ 13 పరుగులు చేశాడు. అయితే హర్ ప్రీత్ సింగ్ రనౌట్ అయ్యాడు. డైరెక్ట్ త్రో వేయడంతో హర్ ప్రీత్ సింగ్ రనౌట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement