Thursday, May 9, 2024

IPL: 4 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ డౌన్..

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పంజాబ్ ఓపెనర్ అధర్వ తైడే నాలుగు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement