Monday, April 29, 2024

Big Breaking | భారత్​ అమ్ముల పొదిలో మరో అస్త్రం.. ‘అగ్ని వి’ మిస్సైల్​ లాంచ్​ సక్సెస్​!

భారత్​ అమ్ముల పొదిలో మరో అద్భుదమైన అస్త్రం చేరింది. 5వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్​ని అయినా కచ్చితంగా కొట్టేయగల అణు సామర్థ్యం గల మిస్సైల్ (అగ్ని వి)​ని ఇండియా ఇవ్వాల ప్రయోగించింది. గురువారం రాత్రి జరిపిని ఈ పరీక్ష సక్సెస్​ అయినట్టు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే.. అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని వి బాలిస్టిక్​ క్షిపణిని మరింత శక్తివంతంగా తయారు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

అయితే.. ఇది మునుపటి కంటే ఇప్పుడు తేలికైన క్షిపణిలో కొత్త టెక్నాలజీని యాడ్​ చేసినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. అవసరమైతే అగ్ని V క్షిపణి పరిధిని పెంచే సామర్థ్యాన్ని ఈ ట్రయల్ నిరూపించిందని రక్షణ వర్గాలుతెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement