Sunday, May 19, 2024

India Corona: భారత్​లో కొత్తగా 30 వేల కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,615 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 82,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,18,43,446 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 3,70,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement