Thursday, May 2, 2024

కొత్త‌గా 5,747క‌రోనా కేసులు-29మంది మృతి

నేడు కొత్త‌గా 5,747క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 29మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,27,078 కు చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,848 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 29 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28, 2302 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,618 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,53374 కు చేరింది.గడిచిన 24 గంటల్లో 23 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.16 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement