Wednesday, May 1, 2024

ఐదో వికెట్ కోల్పోయిన భారత్… పుజారా (90) ఔట్

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేస్తోంది. భారత బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా (90) పరుగులు చేసి ఔటయ్యాడు. భారత బ్యాటింగ్ లో ఓదశలో 48 పరుగులకే 3వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడినట్లు ఉండగా.. ఆ తర్వాత ఛటేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ.. స్కోరును పరుగెత్తించారు. పుజారా 90 పరుగుల వద్ద తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement