Saturday, May 18, 2024

అత్యాచార ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వండి – గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై

జూబ్లీహిల్స్ అత్యాచార ఘ‌ట‌న‌పై స్పందించారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై. ఈ ఘ‌ట‌న‌కి సంబంధించి పూర్తి నివేదిక‌ని కోరారు గ‌వ‌ర్న‌ర్.రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని సీఎస్..డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ అత్యాచార ఘ‌ట‌న త‌న‌ని తీవ్రంగా క‌లిచివేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు జూబ్లీహిల్స్ రేప్ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. నిందితులంతా రాజ‌కీయ నేత‌ల కొడుకులుగా గుర్తించారు పోలీసులు.ఈ కేసులో ఇప్ప‌టికే ముగ్గురు నిందితుల‌ని అరెస్ట్ చేశారు.మ‌రో ఇద్ద‌రు నిందితుల కోసం గాలింపులు చేప‌ట్టారు. ఎమ్మెల్యే కొడుకు పాత్ర‌పై కొత్త ఆధారాలు దొరికాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement