Friday, May 3, 2024

రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. 10వేల మంది పోలీసుల మొహరింపు

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో ఇంటెలిజెన్స్ వర్గాలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని హెచ్చరించాయి. దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేయడంతో 10వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రకోట చుట్టూ ఎతైన భవనాలపై షార్ప్ షూటర్లు మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement