Thursday, May 2, 2024

Beraking: ఎమర్జెన్సీని ఎత్తివేసిన శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్క‌డ చోటుచేసుకున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఆప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీని విధించింది. గత రెండు వారాలుగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈరోజు ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో శ్రీలంక సర్కారు అత్యవసర పరిస్థితిని విధించడం తెలిసిందే. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స మే 6 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీని విధించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులకు విశేష అధికారాలు కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement