Friday, May 3, 2024

GOLD RATE: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఈ రోజు మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.49,000కు చేరింది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,450కి ఎగసింది. బంగారం బాటలోనే వెండి కూడా నడించింది. వెండి ధర రూ. రూ. 400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 72,700కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement