Saturday, May 11, 2024

Breaking: యూపీలో కాల్పులు.. ముగ్గురు మృతి

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌దాయులో కాల్పులు జ‌ర‌ప‌డంతో ముగ్గురు మృతిచెందారు. భూవివాదంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో భాగంగా కాల్పులు జ‌రిగాయి. ఆ కాల్పుల్లో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మృతిచెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement