Friday, May 3, 2024

5ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 52/0

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 5ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాస్ బట్లర్ 24 పరుగులు, హేల్స్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement