Thursday, May 16, 2024

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిసాయి. ఉద‌యం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ… లాభాలను వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 53,177కు చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 15,850 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-2.78%), రిలయన్స్ (-1.49%), డాక్టర్ రెడ్డీస్ (-1.41%), టాటా స్టీల్ (-1.34%), టెక్ మహీంద్రా (-1.26%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టైటాన్ (-3.54%), ఏసియన్ పెయింట్స్ (-3.25%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.94%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.02%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement