Saturday, May 4, 2024

మీడియా న‌న్ను అవ‌స‌రానికి మించి చూపిస్తోంది – ప్ర‌శాంత్ కిశోర్

కాంగ్రెస్ పార్టీకి పీకే లాంటి వారి అవ‌స‌రం లేద‌ని .. ఆ పార్టీ నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌ద‌ని చెప్పారు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్. ‘ఆజ్‌తక్’ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ … మీడియా నన్ను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోంది. నా స్థాయి అంత పెద్దది కాదు. రాహుల్ గాంధీ నాపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాంగ్రెస్‌కు పీకే అవసరం లేదు. అది తన సొంత నిర్ణయాలను తీసుకోగలద‌ని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని, అలా ముందుకెళ్లాలా.. వద్దా.. అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పీకే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement