Friday, May 17, 2024

Delhi : మ‌నీ సెటిల్మెంట్ వ్య‌వ‌హారంలో కాల్పులు.. ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

ఇద్దరు మహిళల్ని కాల్చి చంపారు దుండగులు…మృతులు పింకీ(30), జ్యోతి(29)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ఆర్కేపురంలో చోటు చేసుకుంది. కాగా బాధితురాలి సోదరుడి కోసం దుండ‌గులు వచ్చినట్లు సమాచారం… మనీ సెటిల్మెంట్ వ్యవహారంలో ఈ ఘటన జరిగినట్లు స‌మ‌చారం.దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement