Monday, April 29, 2024

Breaking: బిహార్ క‌ల్తీ మ‌ద్యం ఘ‌ట‌న‌లో.. 30చేరిన మృతుల సంఖ్య

బిహార్ రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి చ‌నిపోయిన వారి సంఖ్య 30కి చేరుకుంది. రాష్ట్రంలోని స‌ర‌న్ జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం తాగి బుధ‌వారం 21మంది మృతిచెంద‌గా.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో తొమ్మిది మంది మృతిచెందారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మ‌రికొంద‌రికి కంటి చూపు పోయింద‌ని బాధితులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement