Wednesday, May 1, 2024

మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన వైద్యులను సంప్రదించగా పాజిటివ్ గా తేలడంతో డాక్టర్ సలహా మేరకు తాను హోం క్వారంటెన్ లో ఉన్నారు. కాగా, తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. క‌రోనా విస్తరిస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మహేందర్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement