Wednesday, May 8, 2024

పెరుగుతున్న కరోనా కేసులు.. దేశంలో కొత్తగా 16,135 కేసులు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి.. దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకోగా, 5,25,223 మంది మృతిచెందారు. మరో 1,13,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించగా, 13,958 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో యాక్టివ్‌ కేసులు నమోదవుతుండటంతో 4.85 శాతానికి పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement