Saturday, May 4, 2024

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే.. ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ నే వరిస్తుందని మాజీ టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చండూర్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డి పోయినంత మాత్రాన ఏం జరగదన్నారు.రాజగోపాల్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి తప్పు చేస్తున్నారన్నారు. బీజేపీ ఓ మతోన్మాద పార్టీ అన్నారు. నల్గగొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్ పార్టే గెలుస్తుందన్నారు. మునుగోడు కార్యకర్తలను తాను అండగా ఉంటానన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement