Thursday, May 2, 2024

యూపీకి బయల్దేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కు బయల్దేరారు. ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం కేసీఆర్ ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సోమేశ్ కుమార్ లు వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement