Wednesday, May 8, 2024

Breaking: పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించాలి.. రాష్ట్రపతి

పిల్లలకు విలువలతో కూడిన విద్యనందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. నగరంలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. స‌మాజం నుంచి కూడా పిల్ల‌లు విలువ‌లు నేర్చుకుంటార‌న్నారు. అలాగే శాంతి, భద్రతలు ఉంటేనే అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement