Monday, April 29, 2024

వడ్డీరేట్ల యథాతథం: నిర్మలా సీతారామన్‌

పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.2020-2021 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు కొనసాగుతాయి పేర్కొన్నారు. వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement