Thursday, May 2, 2024

రైస్ మిల్లులో గంజాయి మొక్క.. కేసు నమోదు చేసిన పోలీసులు

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ సాంబశివ రైస్ మిల్లులో గంజాయి మొక్క పెంచున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో రైస్ మిల్ లో దాడులు చేప‌ట్టారు టాస్క్ ఫోర్స్ సుల్తానాబాద్ పోలీసులు.. రైస్ మిల్ లో గంజాయి మొక్క ల‌భించ‌డంతో యజమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు. గంజాయి మొక్క ఏపుగా పెరిగింది. రైస్ మిల్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement