Monday, April 29, 2024

Breaking : సోనియా..రాహుల్ కి ఈడీ స‌మ‌న్లు-2015లోనే ఈ కేసు క్లోజ్ అయింద‌న్న కాంగ్రెస్

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ చేశారు. రేపు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సోనియాకు ఆదేశాలు జారీ చేశారు. అయితే 2015లోనే ఈ కేసు క్లోజ్ అయిందంటోంది కాంగ్రెస్ ..కాగా రాజ‌కీయ దురుద్దేశాల‌తో కేంద్రం మ‌ళ్లీ తిర‌గ‌దోడింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేర‌కు చ‌ట్ట‌బ‌ద్దంగా కేసునే ఎదుర్కొంటామ‌ని కాంగ్రెస్ నేత‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement