Wednesday, March 27, 2024

జీడిమెట్ల శుభాష్ న‌గ‌ర్ లో పేలుడు

జీడిమెట్ల‌లోని శుభాష్ న‌గ‌ర్ లో పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండ‌గా ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. పెద్ద ఎత్తున్న మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement